దాసరిని పరామర్శించిన వైయస్ జగన్

8 Mar, 2017 13:31 IST

హైదరాబాద్ః వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ కిమ్స్ లో దాసరి నారాయణరావును పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వైయస్ జగన్ వెంట భూమన కరుణాకర్ రెడ్డి, బాలశౌరి ఉన్నారు.