క్షతగాత్రులు, మృతుల కుటుంబాలకు వైయస్ జగన్ పరామర్శ
28 Feb, 2017 15:43 IST
విజయవాడ: కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం మూలపాడు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాద సంఘటన స్థలాన్ని పరిశీలించిన అనంతరం వైయస్ జగన్ నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. క్షతగాత్రులను, మృతుల కుటుంబాలను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ...ప్రభుత్వతీరుపై మండిపడ్డారు.