రాత్రి మరో విడత వైద్య పరీక్షలు

9 Oct, 2015 06:01 IST

గుంటూరు) ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తున్న జన నేత జగన్ కు రెండో రోజు రాత్రి మరో విడత వైద్య పరీక్షలు నిర్వహించారు. గుంటూరు లోని ప్రభుత్వ వైద్యుల బ్రందం ఆయన్ని పరీక్షించింది. శారీరకంగా నీరసిస్తున్న సడలని ఉద్యమ స్ఫూర్తితో వైఎస్ జగన్ దీక్షను కొనసాగిస్తున్నారు. ఈ తరం యువత, విద్యార్థుల ఆశలు, ఆశయాల కోసం ఆయన పోరాడుతున్నారు.