జనసంద్రమైన ద్వారకాతిరుమల

29 Jan, 2017 17:14 IST
పశ్చిమగోదావరిః  

బాబు కోటకు బీటలు వారాయి. పశ్చిమలో వైయస్సార్సీపీ జెండాలు రెపరెపలాడాయి. ద్వారకా తిరుమల జనసంద్రమైంది. పెద్ద ఎత్తున తరలివచ్చిన జనప్రవాహంతో ద్వారకా తిరుమల కిక్కిరిసిపోయింది. జై జగన్ నినాదాలతో సభా ప్రాంగణం మారుమోగుతోంది. కాసేపట్లో వైయస్ జగన్ సభా వేదిక వద్దకు చేరుకుంటారు.