వేణు కుటుంబానికి ఎంపీ పరామర్శ
24 Feb, 2017 15:13 IST
వైయస్ఆర్ జిల్లా: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజంపేట పట్టణ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి ఆవుల వేణు కుటుంబాన్ని రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డిలు పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.