సదావర్తి సత్రం భూముల వేలం..హాజరైన ఎమ్మెల్యే ఆర్కే
18 Sep, 2017 11:26 IST
కోర్టు ఆదేశాల మేరకు సదావర్తి సత్రం భూముల వేలం మళ్లీ ప్రారంభమయ్యింది. చెన్నైలోని టీటీడీ సమాచార కేంద్రంలో ఈ వేలం జరుగుతోంది. కోర్టు ఆదేశానుసారం వైయస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడ వేలానికి హాజరయ్యారు. దేవాదయ శాఖ కమిషనర్ అనురాధ నేతృత్వంలో భూముల వేలం కొనసాగుతోంది.