ఫిరోజ్ ఖాన్ కు జగన్ నివాళులు
17 Oct, 2013 15:47 IST
హైదరాబాద్ 17 అక్టోబర్ 2013:
జమ్మూకాశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ ముష్కర మూకలు జరిపిన కాల్పుల్లో అమరుడైన ఫిరోజ్ఖాన్ భౌతికకాయానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం నివాళులర్పించారు. అనంతరం ఫిరోజ్ ఖాన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి తీవ్ర సంతాపం తెలిపారు.