ఇడుపులపాయకు కొత్త శోభ
18 Oct, 2012 08:03 IST

సభాస్థలికి చేరుకోవడానికి రోడ్డుపై చోటుచాలక.. పొలాల మధ్యనుంచి పరుగులు తీయడం కనిపించింది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు పట్టుకుని జై జగన్ అంటూ నినాదాలు చేస్తూ రావడమూ కనిపించింది.
ఇడుపులపాయ వైయస్ఆర్ ఘాట్లో ఓ బాలుడు అందరినీ ఆకర్షించాడు. మహానేత మాదిరిగా ఆహార్యాన్ని ధరించిన ఆ బుడతడు పొలాల్లో వైయస్ఆర్ లాగే కుడిచేతిని ఊపుతూ ముందుకు సాగాడు. సభా స్థలికి వచ్చిన వారు అతనిని ఆసక్తిగా గమనించారు.