సోదరి షర్మిలను మిస్సవుతున్నా..!
26 Aug, 2018 12:52 IST
షర్మిలకు ఎప్పడూ నా ఆశ్సీస్సులుంటాయిః వైయస్ జగన్
యలమంచిలిః ప్రజా సంకల్పయాత్ర దృష్ట్యా సోదరి షర్మిలను మిస్సవుతున్నానని వైయస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్టర్లో పేర్కొన్నారు. సోదరిని ఉద్దేశిస్తూ "ఐ మిస్ యు షర్మీ పాపా , నా ఆశ్సీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని" అన్నారు. తెలుగు రాష్ట్రాల అక్కాచెల్లెళ్లకు వైయస్ జగన్ రాఖీ శుభాకాంక్షలు తెలిపారు.