వచ్చే నెలలో వైయస్ఆర్సీపీలో చేరుతాం
18 Aug, 2018 15:22 IST
నేదురుమల్లి రాంకుమార్రెడ్డి
నెల్లూరు: రాష్ట్రానికి వైయస్ జగన్ నాయకత్వం అవసరమని నేదురుమల్లి రాంకుమార్రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరులో శనివారం ఆయన తన అనుచరులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సెప్టెంబర్లో వైయస్ఆర్సీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు రాంకుమార్రెడ్డి తెలిపారు.