వెంగాయపాలంలో గడప గడపకు వైయ‌స్ఆర్‌ కార్యక్రమం

21 Feb, 2017 18:41 IST

ప్ర‌కాశం: త్రిపురాంతకం మండలంలోని వెంగాయపాలంలో బుధవారం సాయంత్రం గడప గడపకు వైయ‌స్ఆర్‌ కార్యక్రమం నిర్వహించనున్నట్లు మండల పార్టీ అధ్యక్షుడు పి.చంద్రమౌళిరెడ్డి పేర్కొన్నారు. యర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ పాల్గొంటారని అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.