కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాలు
14 Mar, 2017 09:07 IST
అమరావతిః ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు తిరిగి మంగళవారం ప్రారంభమయ్యాయి. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతిపై సభ సంతాప తీర్మానం తెలిపింది.
అమరావతిః ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు తిరిగి మంగళవారం ప్రారంభమయ్యాయి. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతిపై సభ సంతాప తీర్మానం తెలిపింది.