అన్నా హజారేను కలసిన అంబటి, ఏపీ రాజధాని ప్రాంత రైతులు

25 Feb, 2015 15:11 IST

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకు అన్యాయం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు