మోసం చేయడంలోచంద్రబాబు దిట్ట
23 Nov, 2019 14:27 IST
విశాఖ: మోసం చేయడంలోచంద్రబాబు దిట్ట అని వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు విమర్శించారు. మేనిఫెస్టోను దైవంగా భావించే నాయకుడు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలో, పాదయాత్రలో ఇచ్చిన హామీలను వైయస్ జగన్ నెరవేరుస్తున్నారని తెలిపారు.