హైదరాబాద్:టీడీపీని ప్రజలు తిరస్కరిస్తున్నారని వైయస్ఆర్సీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు.వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు తగిన గుణపాఠం బెబుతారన్నారు.పంచభూతాలను టీడీపీ నేతలు పంచుకుని తినేశారన్నారు. వైయస్ఆర్సీపీ ఒత్తిడి వల్లే పింఛన్లు పెంచారన్నారు.చంద్రబాబు జిమ్మిక్కులను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.