రేణిగుంటకు చేరుకున్న వైయస్‌ జగన్‌

6 Feb, 2019 13:41 IST

తిరుపతి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఎయిర్‌పోర్టుకు చేరుకున్న జననేతకు నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. తిరుపతిలో జరిగే వైయస్‌ఆర్‌ సీపీ సమర శంఖారావం సభలో వైయస్‌ జగన్‌ పాల్గొననున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన విధి విధానాలపై వైయస్‌ జగన్‌ బూత్‌ కమిటీ సభ్యులకు దిశానిర్దేశం చేయనున్నారు.