రేపు పార్టీ పార్లమెంట్ పరిశీలకుతో వైయస్ జగన్ భేటి
6 May, 2025 18:03 IST
తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులతో రేపు (07.05.2025) వైయస్ జగన్ సమావేశం కానున్నారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులతో సమావేశమై దిశానిర్దేశం చేయనున్న వైయస్ జగన్. ఈ సమావేశానికి రీజనల్ కో-ఆర్డినేటర్లు కూడా హాజరు కానున్నారు.