గవర్నర్‌తో సీఎం వైయస్‌ జగన్‌ భేటీ

2 Jan, 2020 16:07 IST


విజయవాడ: గవర్నర్‌ బిశ్వభూషణ్‌తో సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.