తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డితో స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు భేటీ అయ్యింది. ఈ సమావేశంలో పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.