సీఎం వైయస్‌ జగన్‌ను కలిసిన నిర్వాసితులు

20 Jun, 2019 16:22 IST

పశ్చిమ గోదావరి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని పోలవరం నిర్వాసితులు కలిశారు. తమ పమస్యలను వైయస్‌ జగన్‌ దృష్టికి నిర్వాసితులు తీసుకెళ్లారు.