సీఎం వైయస్ జగన్ను కలిసిన నాగార్జున
28 Oct, 2021 14:32 IST
తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని సినీ నటుడు నాగార్జున కలిశారు. ఆయన వెంట ప్రొడ్యూసర్స్ ప్రీతమ్ రెడ్డి, నిరంజయ రెడ్డి కూడా ఉన్నారు.