అమరావతి: శవ రాజకీయాలను టీడీపీ ఇంకెన్ని రోజులు చేస్తోందని, ఇకనైనా మానుకోండని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్ సూచించారు. రాష్ట్రంలో లబ్ధిదారులకు నేరుగా సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. సభా సమయాన్ని వృథా చేయడం సరికాదని హితవు పలికారు.