సీఎం వైయస్ జగన్కు రాఖీ కట్టిన మంత్రి ఉషాశ్రీ చరణ్
31 Aug, 2023 16:53 IST
తాడేపల్లి: రాఖీ పౌర్ణమి సందర్భంగా సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి రాష్ట్ర మంత్రి ఉషాశ్రీచరణ్ రాఖీ కట్టారు. అనంతరం స్వీట్ తినిపించి సీఎం వైయస్ జగన్ ఆశీస్సులు తీసుకున్నారు.