కర్నూలు: చంద్రబాబుకు మతిభ్రమించి మాట్లాడుతున్నారని మంత్రి జయరాం మండిపడ్డారు.మద్యం, ఇసుక మాఫియాను నడిపించింది చంద్రబాబే అన్నారు. సీఎం వైయస్ జగన్ సంక్షేమ పాలనను చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. నీరు-చెట్టు పేరుతో డబ్బులు దోపిడీ చేసిన చరిత్ర చంద్రబాబుదన్నారు.
Read Also: మహిళలందరికీ పవన్ క్షమాపణ చెప్పాలి