ఏపీ..వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా మధ్య వాణిజ్య సంబంధాలపై చర్చలు

7 Jan, 2021 11:30 IST

విజయవాడ:  వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా ప్రభుత్వ ప్రతినిధులతో మంత్రి గౌతం రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.  వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా టర్నింగ్‌ టు ఇండియా పేరుతో వర్చువల్‌ సమావేశం నిర్వహించారు. ఏపీ, వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా మధ్య వాణిజ్య సంబంధాలు బలోపేతంపై చర్చిస్తున్నారు.