త్వరలో 2.62 లక్షల టిడ్కో  ఇళ్లు పూర్తి

28 Jul, 2021 12:55 IST

విజయవాడ: త్వరలో 2.62 లక్షల టిట్కో ఇళ్లు పూర్తి చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. బుధవారం టిడ్కో, మెప్మా, బ్యాంకు సమన్వయకర్తలతో మంత్రి బొత్స సత్యనారాయణ టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పనుల పురోగతిపై ప్రతి వారం సమీక్ష నిర్వహిస్తామని మంత్రి చెప్పారు.