అమరావతి: టీడీపీకి సెల్ఫ్ గోల్ చేసుకోవడం అలవాటుగా మారిందని మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఎన్నికలు వచ్చేసరికి టీడీపీకి నిరుద్యోగ భృతి గుర్తుకు రాలేదన్నారు. ఏపీలో 10 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే, 4,5 లక్షల మందికి నిరుద్యోగ భృతి అందించారని తెలిపారు.