నెల్లూరు: భారీ వర్షాల కారణంగా నెల్లూరు జిల్లాలో వరద బాధితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను మంత్రి అనిల్కుమార్ యాదవ్ పరిశీలించారు. పునరావాసకేంద్రాల్లో సౌకర్యాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు.