అగ్రిగోల్డు బాధితులకు అన్యాయం జరిగితే సహించేది లేదు
17 Jan, 2019 12:54 IST
గుంటూరు: అగ్రిగోల్డు బాధితులకు అన్యాయం జరిగితే సహించేది లేదని వైయస్ఆర్సీపీ నాయకులు, అగ్రిగోల్డు బాధితుల బాసట కమిటీ చైర్మన్ లేళ్ల అప్పిరెడ్డి హెచ్చరించారు. వైయస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.