సీఈసీని కలువనున్న వైయస్ఆర్సీపీ నేతలు
11 Mar, 2019 15:56 IST
ఢిల్లీ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఇవాళ సాయంత్రం 6.30 గంటలకు కేంద్ర ఎన్నికల కమిషనర్ను కలువనున్నారు. వైయస్ఆర్సీపీ నేతలు మేకపాటి రాజమోహన్రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డిలు సీఈసీని కలువనున్నారు. రాష్ట్రంలో టీడీపీ నేతల అరాచకాలను సీఈసీ దృష్టికి తీసుకెళ్లనున్నారు.