వైద్య, ఆరోగ్యశాఖపై సీఎం వైయస్ జగన్ సమీక్ష
13 Sep, 2022 12:20 IST
తాడేపల్లి: వైద్య, ఆరోగ్యశాఖపై ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి విడదల రజిని, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.