ఎక్సైజ్ శాఖ, ఎస్ఈబీపై సీఎం వైయస్ జగన్ సమీక్ష
19 Dec, 2022 12:47 IST
తాడేపల్లి: ఎక్సైజ్ శాఖ, ఎస్ఈబీపై సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి నారాయణస్వామి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.