విజయవాడ: దసరా ఉత్సవాల సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి కాసేపట్లో చేరుకోనున్నారు. మూల నక్షత్రం సందర్భంగా సీఎం వైయస్ జగన్ అమ్మవారికి పట్టు వస్త్తాలు సమర్పించనున్నారు. ఇందుకోసం సీఎం వైయస్ జగన్ దుర్గగుడికి చేరుకుని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.