తిరుపతి బయల్దేరిన సీఎం వైయ‌స్ జగన్‌

23 Jun, 2022 11:06 IST

తాడేప‌ల్లి: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి తిరుపతి జిల్లా పర్యటనకు బయల్దేరారు. గన్నవరం నుండి రేణిగుంట విమానాశ్రయానికి బయల్దేరిన సీఎం వైయ‌స్ జగన్‌. శ్రీనివాసుడి మాతృమూర్తి వకుళమాత ఆలయం మహాసంప్రోక్షణ క్రతువులో పాల్గొనేందుకు గురువారం తిరుపతి జిల్లాకు వస్తున్న సీఎం వైయ‌స్ జగన్‌ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.