మహిళా శిశు సంక్షేమ శాఖపై సీఎం వైయస్ జగన్ సమీక్ష
18 Nov, 2022 12:20 IST
తాడేపల్లి: మహిళా శిశు సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి మంత్రి ఉషాశ్రీ చరణ్, ఉన్నతాధికారులు హాజరయ్యారు.