తాడేపల్లి: స్పందన కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో అన్ని జిల్లా కలెక్టర్లు, అధికారులతో సీఎం వైయస్ జగన్ సమీక్షిస్తున్నారు.