ఆదాయార్జన శాఖలపై సీఎం వైయస్ జగన్ సమీక్ష
14 Nov, 2022 12:50 IST
తాడేపల్లి: ఆదాయార్జన శాఖలపై సీఎం శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ సమీక్షలో మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.