ఆర్ అండ్ బి శాఖపై సీఎం వైయస్ జగన్ సమీక్ష
23 Jan, 2023 13:03 IST
తాడేపల్లి: ఆర్ అండ్ బి శాఖపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.