మన బడి నాడు–నేడుపై సీఎం వైయస్ జగన్ సమీక్ష
24 Feb, 2021 12:26 IST
తాడేపల్లి: మన బడి నాడు–నేడు కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఆదిమూలపు సురేష్ ,సీఎస్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.