తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ మార్కెటింగ్, సహకార శాఖపై గురువారం సమీక్ష చేపట్టారు. ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.