మనబడి-నాడు నేడుపై సీఎం వైయస్ జగన్ సమీక్ష
30 Apr, 2021 12:17 IST
తాడేపల్లి: మన బడి-నాడు నేడు కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఆదిమూలపు సురేష్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.