హౌసింగ్ పై సీఎం వైయస్ జగన్ సమీక్ష
17 Feb, 2023 12:55 IST
తాడేపల్లి: హౌసింగ్ పై ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి జోగి రమేష్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.