విద్యాశాఖపై సీఎం వైయస్ జగన్ సమీక్ష
10 Apr, 2023 12:37 IST
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి విద్యాశాఖపై సమీక్ష నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో మంత్రి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.