అగ్రి ఇన్ఫ్రా ఫండ్పై సీఎం వైయస్ జగన్ సమీక్ష
26 Jul, 2021 12:00 IST
తాడేపల్లి: అగ్రి ఇన్ఫ్రాం ఫండ్పై సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రులు కురసాల కన్నబాబు, సీదిరి అప్పలరాజు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.