ప్రీ ప్రైమరీ స్కూల్స్, అంగన్‌వాడీ కేంద్రాలపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష∙

4 Mar, 2021 13:22 IST


తాడేపల్లి: ప్రీ ప్రైమరీ స్కూల్స్, అంగన్‌వాడీ కేంద్రాలపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. గురువారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో  మంత్రి తానేటి వనిత, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.