తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్లో గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజ్ల నిర్మాణాలపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహిస్తున్న ఈ సమావేశంలో మంత్రి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.