తాడేపల్లి: రాష్ట్రానికి ఆదాయం అందించే శాఖలపై సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, జీఎస్టీ, ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.