తాడేపల్లి: స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక సంస్కర్త పావులూరి శివరామకృష్ణయ్య మృతి పట్ల ముఖ్యమంత్రి వైయస్ జగన్ సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.