అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైంది. ఈ సమావేశంలో పలు కీలకమైన అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు.