అసెంబ్లీ: శాసనసభ శీతాకాల సమావేశాలు నాల్గవ రోజు పలు కీలక బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. టీటీడీ బోర్డులో పాలకమండలి సభ్యుల సంఖ్య పెంచుతూ హిందూ ధార్మిక చట్టంలో సవరణల బిల్లుకు ఆమోదం. ఎక్సైజ్ అమెండ్మెంట్ బిల్లు– 2019కు సభ ఆమోదం తెలిపింది.